షహీన్ తుపాను నష్టంపై అంచనా వేస్తున్న టిఆర్ఎ అథారిటీస్
- October 06, 2021
మస్కట్: టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, షహీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. టిఆర్ఎ సిఇఓ ఇంజనీర్ ఒమర్ బిన్ హమదాన్ అల్ ఇస్మాలీ, సౌత్ మరియు నార్త్ అల్ బతినా ప్రాంతాల్లో పర్యటించారనీ, అక్కడి వాస్తవ పరిస్థితిని పరిశీలించారనీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









