షహీన్ తుపాను నష్టంపై అంచనా వేస్తున్న టిఆర్ఎ అథారిటీస్
- October 06, 2021
మస్కట్: టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, షహీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. టిఆర్ఎ సిఇఓ ఇంజనీర్ ఒమర్ బిన్ హమదాన్ అల్ ఇస్మాలీ, సౌత్ మరియు నార్త్ అల్ బతినా ప్రాంతాల్లో పర్యటించారనీ, అక్కడి వాస్తవ పరిస్థితిని పరిశీలించారనీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







