షహీన్ తుపాను నష్టంపై అంచనా వేస్తున్న టిఆర్ఎ అథారిటీస్
- October 06, 2021
మస్కట్: టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, షహీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. టిఆర్ఎ సిఇఓ ఇంజనీర్ ఒమర్ బిన్ హమదాన్ అల్ ఇస్మాలీ, సౌత్ మరియు నార్త్ అల్ బతినా ప్రాంతాల్లో పర్యటించారనీ, అక్కడి వాస్తవ పరిస్థితిని పరిశీలించారనీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!







