యూఏఈ: అబుదాబీలో 500 మందికి పైగా వైద్యులకు గోల్డెన్ వీసాల జారీ
- October 06, 2021
అబుదాబీ: యూఏఈ గోల్డెన్ వీసాలను 500 మందికి పైగా అబుదాబీలోని వైద్యులకు జారీ చేయడం జరిగింది. వైద్యులు చేస్తున్న త్యాగాలు, వారు సమాజం పట్ల చూపుతున్న బాధ్యత వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని గోల్డెన్ వీసాల్ని వారికి జారీ చేయడం జరిగిందని అథారిటీస్ తెలిపాయి.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









