గ్యాంబ్లింగ్: ఆరుగురు ఆసియా వ్యక్తులకు జైలు
- October 06, 2021
బహ్రెయిన్: లోవర్ క్రిమినల్ కోర్టు ఆరుగురు ఆసియా వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. గ్యాంబ్లింగ్ కేసులో నిందితులపై అభియోగాలు నిరూపితమయ్యాయి. గ్యాంబ్లింగ్కి సంబంధించి పక్కా సమాచారం అందడంతో నిందితుల్ని పోలీస్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. జైలు శిక్ష అనంతరం నిందితుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









