గ్యాంబ్లింగ్: ఆరుగురు ఆసియా వ్యక్తులకు జైలు
- October 06, 2021
బహ్రెయిన్: లోవర్ క్రిమినల్ కోర్టు ఆరుగురు ఆసియా వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. గ్యాంబ్లింగ్ కేసులో నిందితులపై అభియోగాలు నిరూపితమయ్యాయి. గ్యాంబ్లింగ్కి సంబంధించి పక్కా సమాచారం అందడంతో నిందితుల్ని పోలీస్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. జైలు శిక్ష అనంతరం నిందితుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!







