10,000 కువైటీ దినార్ల బెయిల్పై విడుదలైన మాజీ ప్రధాని
- October 06, 2021
కువైట్: మాజీ ప్రధాన మంత్రి షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ సబాని 10,000 కువైటీ దినార్ల బెయిల్ మీద విడుదల చేసేందుకు కోర్ట్ ఆఫ్ మినిస్టర్స్ ఆదేశాలు జారీ చేసింది. డిఫెన్స్ అటార్నీ ఇబ్రహీం ముహమ్మద్ అల్ కందారి సమర్పించిన రిక్వెస్ట్ మేరకు ఈ విడుదల జరుగుతోంది. 240 మిలియన్ దినార్ల నిధులకు సంబంధించి మిస్ మేనేజ్మెంట్ ఆరోపణల్ని అప్పటి ప్రభుత్వం ఎదుర్కొంది. ఆర్మీ ఫండ్కి సంబంధించి నిబంధనల ఉల్లంఘనపై అప్పటి డిఫెన్స్ మినిస్టర్ షేక్ నాజర్ అల్ సబా ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..









