అవినీతికి పాల్పడిన 271 మంది ఉద్యోగుల అరెస్ట్
- October 08, 2021సౌదీ అరేబియా: అవినీతి ఉద్యోగులపై సౌదీ యాంటీ కరప్షన్ అథారిటీ (NAZAHA) కొరడా ఝుళిపించింది. అధికార దుర్వినియోగం, లంచం తీసుకుంటూ అక్రమ సంపాదన అర్జిస్తున్న 271 మందిని అరెస్ట్ చేసింది. ఒక్క నెలలో 271 మంది అవినీతి ఉద్యోగులను అరెస్ట్ చేయటం విశేషం. వీరిలో డిఫెన్స్, అంతర్గత వ్యవహారాలు, నేషనల్ గార్డ్, హెల్త్, న్యాయశాఖ, ఆర్థిక శాఖ, మున్సిపల్ అండ్ రూరల్, పర్యావరణ, విద్యా, సోషల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వీరిపై లంచం, అధికార దుర్వినియోగం కింద అభియోగాలు నమోదు చేశారు. మరో 693 మందిని అవినీతి కేసుల్లో విచారించినట్లు(NAZAHA) తెలిపింది. 10, 329 రైడ్స్ నిర్వహించినట్లు పేర్కొంది.అవినీతి ఉద్యోగులకు సంబంధించి లీగల్ ప్రొసిజర్ కంప్లీట్ చేసి కోర్టుకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల