భారత్ -పాక్ మ్యాచ్ లో బిగ్ బి అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారట !
- March 17, 2016
మెగా స్టార్ అంటే మన చిరంజీవి కాదులెండి, బాలీవుడ్ బిగ్ బి టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతున్న మ్యాచ్ కు ముందు అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరోవైపు పాక్ జట్టు తరపున ఆ దేశ జాతీయ గీతాన్ని పాకిస్తాన్ క్లాసికల్ సింగర్ షఫాకత అమనత ఆలపిస్తారని సమాచారం. దీంతో క్రికెట్ అబిమనులతో పాటు సినీ అబిమానులకు కూడా ఈ 19న పండగా అని తెలుస్తుంది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







