అక్టోబర్ 14 వరకు పలు స్కూళ్ల మూసివేత
- October 10, 2021ఒమన్: కరోనాా ఎఫెక్ట్ తో దాదాపు ఏడాదికి పైగా స్కూల్స్ మూసే ఉన్నాయి. కరోనా ప్రభావం కాస్త తగ్గటంతో మళ్లీ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో స్కూల్స్ ఓపెన్ చేశారు. కానీ విలయత్, సువాక్, అల్ కబోరా ప్రాంతాల్లో మళ్లీ స్కూల్స్ మూసేశారు. అక్టోబర్ 14 వరకు సెలవులు ప్రకటించారు. 17 వ తేదీన స్కూల్స్ తిరిగి ప్రారంభించాలని మేనేజ్ మెంట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఒమన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్