రెస్టారెంట్లలో టేబుల్ కు 10 మంది కూర్చునేందుకు అనుమతి
- October 12, 2021
సౌదీ అరేబియా: సౌదీ రెస్టారెంట్లలో ఇకపై టేబుల్కు 10 మంది వరకు కూర్చొనేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు సౌదీ మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో రెస్టారెంట్లు,కేఫ్లలో ఒక టేబుల్ దగ్గర కూర్చోవడానికి అనుమతించే వ్యక్తుల సంఖ్య 10కి పెరగనుంది.రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని.. ఆరోగ్య స్థితిలో ఉన్న వారికి మాత్రమే రెస్టారెంట్లు, కేఫ్లలోకి అనుమతి ఇస్తున్నారు. ఇలాంటి చర్యలతోనే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించబడుతుందని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇన్నాళ్లు రెస్టారెంట్లలో టేబుల్ కు కొంతమందికి మాత్రమే అనుమతించారు. కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో పరిమితి పెంచారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







