రెస్టారెంట్లలో టేబుల్ కు 10 మంది కూర్చునేందుకు అనుమతి
- October 12, 2021
సౌదీ అరేబియా: సౌదీ రెస్టారెంట్లలో ఇకపై టేబుల్కు 10 మంది వరకు కూర్చొనేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు సౌదీ మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో రెస్టారెంట్లు,కేఫ్లలో ఒక టేబుల్ దగ్గర కూర్చోవడానికి అనుమతించే వ్యక్తుల సంఖ్య 10కి పెరగనుంది.రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని.. ఆరోగ్య స్థితిలో ఉన్న వారికి మాత్రమే రెస్టారెంట్లు, కేఫ్లలోకి అనుమతి ఇస్తున్నారు. ఇలాంటి చర్యలతోనే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించబడుతుందని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇన్నాళ్లు రెస్టారెంట్లలో టేబుల్ కు కొంతమందికి మాత్రమే అనుమతించారు. కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో పరిమితి పెంచారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







