సంతాప కార్యక్రమాలకు హాజరయ్యేవారి పరిమితి పెంపు
- October 12, 2021
షార్జా: సంతాప కార్యక్రమాలకు హాజరయ్యేవారి సంఖ్యను షార్జా ప్రభుత్వం పెంచింది. సంతాప కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను 100 మందికి పెంచింది. అలాగే ఇళ్ల వద్ద 20 మంది వరకు తమ సంతాపాన్ని తెలియజేయడానికి అనుమతి ఇచ్చింది.
అయితే, సంతాపం తెలిపేందుకు హాజరయ్యే వారందరూ పూర్తి టీకాలు వేయించుకోవడంతో పాటు అల్ హాస్న్ యాప్లో గ్రీన్ పాస్ పొంది ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధులు, ఆరోగ్య పరిస్థితి ఉన్న ఎవరైనా సంతాప కార్యక్రమాలకు దూరంగా ఉంటేే మంచిదని సూచించింది.స్థానిక షార్జా ఎమర్జెన్సీ, సంక్షోభం అండ్ విపత్తు నిర్వహణ బృందం (SECDMT) అధికారులు జారీ చేసిన ముందు జాగ్రత్త చర్యలను తప్పక పాటించాలని షార్జా ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







