సంతాప కార్యక్రమాలకు హాజరయ్యేవారి పరిమితి పెంపు
- October 12, 2021
షార్జా: సంతాప కార్యక్రమాలకు హాజరయ్యేవారి సంఖ్యను షార్జా ప్రభుత్వం పెంచింది. సంతాప కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను 100 మందికి పెంచింది. అలాగే ఇళ్ల వద్ద 20 మంది వరకు తమ సంతాపాన్ని తెలియజేయడానికి అనుమతి ఇచ్చింది.
అయితే, సంతాపం తెలిపేందుకు హాజరయ్యే వారందరూ పూర్తి టీకాలు వేయించుకోవడంతో పాటు అల్ హాస్న్ యాప్లో గ్రీన్ పాస్ పొంది ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధులు, ఆరోగ్య పరిస్థితి ఉన్న ఎవరైనా సంతాప కార్యక్రమాలకు దూరంగా ఉంటేే మంచిదని సూచించింది.స్థానిక షార్జా ఎమర్జెన్సీ, సంక్షోభం అండ్ విపత్తు నిర్వహణ బృందం (SECDMT) అధికారులు జారీ చేసిన ముందు జాగ్రత్త చర్యలను తప్పక పాటించాలని షార్జా ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







