ఒమాన్ లో 84 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి
- October 12, 2021
మస్కట్: ఒమాన్ లో 84 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ -19 వైరస్కు వ్యతిరేకంగా సుల్తానేట్లో టీకాలు వేసిన వ్యక్తుల సంఖ్యపై తాజా గణాంకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలో మొత్తం 10,96,838 మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ల మొదటి డోస్ ను అందించినట్లు చెప్పారు. ఈ సంఖ్య 84 శాతం జనాభా కు సమానం. అలాగే రెండు డోస్ లు తీసుకున్న వారి సంఖ్య రెండు మిలియన్లు (65 శాతం). సుల్తానేట్లో ఇప్పటివరకు మొత్తం 52,54,000 వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







