ఒమాన్ లో 84 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి
- October 12, 2021
మస్కట్: ఒమాన్ లో 84 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ -19 వైరస్కు వ్యతిరేకంగా సుల్తానేట్లో టీకాలు వేసిన వ్యక్తుల సంఖ్యపై తాజా గణాంకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలో మొత్తం 10,96,838 మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ల మొదటి డోస్ ను అందించినట్లు చెప్పారు. ఈ సంఖ్య 84 శాతం జనాభా కు సమానం. అలాగే రెండు డోస్ లు తీసుకున్న వారి సంఖ్య రెండు మిలియన్లు (65 శాతం). సుల్తానేట్లో ఇప్పటివరకు మొత్తం 52,54,000 వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







