మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభం
- October 12, 2021
మక్కా: మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది. ఈ రెండు పవిత్ర మసీదుల వ్యవహారాలు చూసే జనరల్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో 155 ట్యాంకులు, గ్రాండ్ మసీదులో 20,000 కంటైనర్ల ద్వారా జంజామ్ నీటిని అందించడాన్ని తిరిగి ప్రారంభించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో నీటి సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. అధిక సంఖ్యలో టీకాలు వేయడం, ముందుజాగ్రత్త ఆరోగ్య చర్యలు, భక్తుల నిబద్ధత కారణంగా ప్రజలు నీటిని తిరిగి పొందడానికి అనుమతించే నిర్ణయం తీసుకున్నారు. ప్రెసిడెన్సీ అధికారుల ప్రకారం.. గ్రాండ్ మసీదులో జంజామ్ నీటి సగటు రోజువారీ వినియోగం 1,633,030 క్యూబిక్ మీటర్లు కాగా.. జంజాం నీటి వ్యవస్థలను 126 మంది పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







