మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభం
- October 12, 2021మక్కా: మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది. ఈ రెండు పవిత్ర మసీదుల వ్యవహారాలు చూసే జనరల్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో 155 ట్యాంకులు, గ్రాండ్ మసీదులో 20,000 కంటైనర్ల ద్వారా జంజామ్ నీటిని అందించడాన్ని తిరిగి ప్రారంభించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో నీటి సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. అధిక సంఖ్యలో టీకాలు వేయడం, ముందుజాగ్రత్త ఆరోగ్య చర్యలు, భక్తుల నిబద్ధత కారణంగా ప్రజలు నీటిని తిరిగి పొందడానికి అనుమతించే నిర్ణయం తీసుకున్నారు. ప్రెసిడెన్సీ అధికారుల ప్రకారం.. గ్రాండ్ మసీదులో జంజామ్ నీటి సగటు రోజువారీ వినియోగం 1,633,030 క్యూబిక్ మీటర్లు కాగా.. జంజాం నీటి వ్యవస్థలను 126 మంది పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం