మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభం
- October 12, 2021
మక్కా: మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది. ఈ రెండు పవిత్ర మసీదుల వ్యవహారాలు చూసే జనరల్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో 155 ట్యాంకులు, గ్రాండ్ మసీదులో 20,000 కంటైనర్ల ద్వారా జంజామ్ నీటిని అందించడాన్ని తిరిగి ప్రారంభించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో నీటి సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. అధిక సంఖ్యలో టీకాలు వేయడం, ముందుజాగ్రత్త ఆరోగ్య చర్యలు, భక్తుల నిబద్ధత కారణంగా ప్రజలు నీటిని తిరిగి పొందడానికి అనుమతించే నిర్ణయం తీసుకున్నారు. ప్రెసిడెన్సీ అధికారుల ప్రకారం.. గ్రాండ్ మసీదులో జంజామ్ నీటి సగటు రోజువారీ వినియోగం 1,633,030 క్యూబిక్ మీటర్లు కాగా.. జంజాం నీటి వ్యవస్థలను 126 మంది పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







