రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేత
- October 12, 2021
కువైట్: డిపోర్టేషన్ కేంద్రంలో రద్దీ నేపథ్యంలో రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. దేశంలో ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అథారిటీస్ పేర్కొన్నాయి. దేశం నుంచి బయటకు పంపించేందుకు విమానాలు అందుబాటులో లేకపోవడం, అలాగే డిపోర్టేషన్ కేంద్రాల్లో రద్దీ, కరోనా పాండమిక్ వంటి అంశాల నేపథ్యంలో భద్రతా తనిఖీల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







