రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేత
- October 12, 2021
కువైట్: డిపోర్టేషన్ కేంద్రంలో రద్దీ నేపథ్యంలో రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. దేశంలో ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అథారిటీస్ పేర్కొన్నాయి. దేశం నుంచి బయటకు పంపించేందుకు విమానాలు అందుబాటులో లేకపోవడం, అలాగే డిపోర్టేషన్ కేంద్రాల్లో రద్దీ, కరోనా పాండమిక్ వంటి అంశాల నేపథ్యంలో భద్రతా తనిఖీల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









