రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేత
- October 12, 2021
కువైట్: డిపోర్టేషన్ కేంద్రంలో రద్దీ నేపథ్యంలో రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. దేశంలో ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అథారిటీస్ పేర్కొన్నాయి. దేశం నుంచి బయటకు పంపించేందుకు విమానాలు అందుబాటులో లేకపోవడం, అలాగే డిపోర్టేషన్ కేంద్రాల్లో రద్దీ, కరోనా పాండమిక్ వంటి అంశాల నేపథ్యంలో భద్రతా తనిఖీల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







