రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేత
- October 12, 2021
కువైట్: డిపోర్టేషన్ కేంద్రంలో రద్దీ నేపథ్యంలో రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. దేశంలో ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అథారిటీస్ పేర్కొన్నాయి. దేశం నుంచి బయటకు పంపించేందుకు విమానాలు అందుబాటులో లేకపోవడం, అలాగే డిపోర్టేషన్ కేంద్రాల్లో రద్దీ, కరోనా పాండమిక్ వంటి అంశాల నేపథ్యంలో భద్రతా తనిఖీల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







