మక్కా, మదీనా మసీదులలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేత
- October 16, 2021
సౌదీ అరేబియా: రోజువారి కరోనా కేసులు తగ్గడంతో ఇకపై మక్కా, మదీనా మసీదులలో పూర్తి సామర్థ్యంతో భక్తులను అనుమతించనున్నారు. మాస్క్ ధరించి, ఉమ్రా ట్రాకింగ్ యాప్ని ఉపయోగిస్తూ మసీదును భక్తులు సందర్శించవచ్చు. ఈ మేరకు సౌదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 17 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బహిరంగ ప్రదేశాలు, రవాణా, రెస్టారెంట్లు, సినిమా, ఇతర సమావేశాలు మరోసారి పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతి ఇచ్చారు. సామాజిక దూర నిబంధనలను ఎత్తేశారు. సౌదీ అరేబియాలో కొత్త కరోనావైరస్ కేసులు 350 కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి.
తాజా వార్తలు
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...







