మక్కా, మదీనా మసీదులలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేత
- October 16, 2021సౌదీ అరేబియా: రోజువారి కరోనా కేసులు తగ్గడంతో ఇకపై మక్కా, మదీనా మసీదులలో పూర్తి సామర్థ్యంతో భక్తులను అనుమతించనున్నారు. మాస్క్ ధరించి, ఉమ్రా ట్రాకింగ్ యాప్ని ఉపయోగిస్తూ మసీదును భక్తులు సందర్శించవచ్చు. ఈ మేరకు సౌదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 17 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బహిరంగ ప్రదేశాలు, రవాణా, రెస్టారెంట్లు, సినిమా, ఇతర సమావేశాలు మరోసారి పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతి ఇచ్చారు. సామాజిక దూర నిబంధనలను ఎత్తేశారు. సౌదీ అరేబియాలో కొత్త కరోనావైరస్ కేసులు 350 కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు