విద్యుత్ సమస్య: హరామైన్ రైల్వే ట్రిప్పుల రద్దు
- October 18, 2021
సౌదీ అరేబియా: అనూహ్యంగా తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా హరామైన్ హై స్పీడ్ రైల్వే సిస్టమ్ ఇబ్బందుల్ని ఎదుర్కొంది. 48 గంటలపాటు ఆయా ట్రిప్పుల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. విద్యుత్ సమస్య వల్లనే ఈ ఇబ్బంది తలెత్తిందనీ, దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామనీ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామనీ అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం వెంటనే కల్పించకపోవడం వల్ల మదీనా స్టేషన్ వద్ద ప్రయాణీకుల్లో తీవ్ర ఆందోళన నెలకొని వుంది.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







