వలసదారులు, సందర్శకులకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి
- October 21, 2021దోహా: 2022 ఏప్రిల్ నుంచి వలసదారులు అలాగే కువైట్ సందర్శనకు వచ్చేవారికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఈ మేరకు ఎమిర్ షేక్ తమీన్ బిన్ హమాద్ అల్ ఖనీ లా నెంబర్ 22 - 2021ని జారీ చేశారు. అధికారిక గెజిట్లో ప్రచురింపబడిన ఆరు నెలల అనంతరం ఇది అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం వలసదారులు అలాగే కువైట్ సందర్శనకు వచ్చేవారు తప్పని సరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కాగా ఎంప్లాయర్స్ తమ వద్ద పని చేసే నాన్ ఖతారీ వర్కర్లకు మినిస్ర్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వద్ద రిజిస్టర్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ప్రాధమిక ఇన్సూరెన్స్ కవరేజ్ అందించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ విధానం ద్వారా హెల్త్ సెక్టార్ మరింత వృద్ధి చెందుతుంది. అలాగే అందరికీ మెరుగైన వైద్యం అందుతుంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు