దాడి కేసులో బహ్రెయినీ వ్యక్తికి 7,340 బహ్రెయినీ దినార్ల జరిమానా
- October 23, 2021
బహ్రెయిన్: రషీద్ ఈక్వెస్ర్టియన్ మరియు హార్స్ రేసింగ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తిపై దాడి జరిగిన కేసులో నిందితునికి న్యాయ స్థానం 7,340 బహ్రెయినీ దినార్ల జరిమానా విధించింది. ఈ కేసులో బాధిత వ్యక్తికి శాశ్వత వైకల్యం సంభవించింది. ఈ నేపథ్యంలో నిందితుని ఆస్థిని స్వాధీనం చేసుకుని, బాధితునికి నష్టపరిహారం ఇవ్వాలని న్యాయ స్థానం ఆదేశించింది. న్యాయ స్థానం నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









