గొర్రెల ఎగుమతి రుసుము పెంపు
- October 23, 2021
కువైట్: పబ్లిక్ అధారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ మరియు ఫిష్ రిసోర్సెస్ (ఎఫ్ఏఏఏఎఫ్ఆర్ ) వెల్లడించిన వివరాల ప్రకారం త్వరలో స్థానిక గొర్రెల్ని దేశం వెలుపలకు ఎగుమతి చేసేందుకు విధించే రుసుమును పెంచనున్నారు. ప్రస్తుతం ఈ రుసుము 2 దినార్లుగా ఉంది.ఇకపై దీన్ని 5 దినార్లకు పెంచే అవకాశముంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







