గొర్రెల ఎగుమతి రుసుము పెంపు
- October 23, 2021
కువైట్: పబ్లిక్ అధారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ మరియు ఫిష్ రిసోర్సెస్ (ఎఫ్ఏఏఏఎఫ్ఆర్ ) వెల్లడించిన వివరాల ప్రకారం త్వరలో స్థానిక గొర్రెల్ని దేశం వెలుపలకు ఎగుమతి చేసేందుకు విధించే రుసుమును పెంచనున్నారు. ప్రస్తుతం ఈ రుసుము 2 దినార్లుగా ఉంది.ఇకపై దీన్ని 5 దినార్లకు పెంచే అవకాశముంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









