బ్యాంక్ లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- October 28, 2021కువైట్: బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ ను బెదిరించి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమియా ఏరియాలోని ఓ బ్యాంక్ లో లో ఏళ్ల యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. దాదాపు 32 వేల దినార్స్ ఎత్తుకెళ్లాడు. సెక్యురీటీ గార్డ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని హవల్లీ ఏరియాలోని ఓ హోటల్ అపార్ట్ మెంట్ లో అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలు ఉండటం నిందితునికి శిక్షపడటం ఖాయమని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్