బ్యాంక్ లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- October 28, 2021కువైట్: బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ ను బెదిరించి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమియా ఏరియాలోని ఓ బ్యాంక్ లో లో ఏళ్ల యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. దాదాపు 32 వేల దినార్స్ ఎత్తుకెళ్లాడు. సెక్యురీటీ గార్డ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని హవల్లీ ఏరియాలోని ఓ హోటల్ అపార్ట్ మెంట్ లో అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలు ఉండటం నిందితునికి శిక్షపడటం ఖాయమని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ