అనుమానాలకు తావిస్తున్న దీప్తి సునైనా మౌనం
- November 01, 2021
బిగ్ బాస్ సీజన్ 5 హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ హౌస్ ని రణరంగం మారుస్తున్నారు. హౌస్ లో వారి ప్రవరత్న బయట వారి కుటుంబ సభ్యులపై పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా షన్ను, సిరి ల కిస్ సీన్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందించిన సిరి బాయ్ ఫ్రెండ్.. నేను ఏడవాలా..? అంటూ నెటిజన్స్ కి కౌంటర్ ఇచ్చి రూమర్స్ కి చెక్ పెట్టాడు. కానీ, ఈ ముద్దు విషయమై ఇప్పటివరకు షన్ను గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా మాట్లాడకపోవడం చర్చానీయాంశంగా మారింది.
దీప్తి మౌనం వహించడంతో వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయని కొందరు.. ఇంకొందరైతే ఏకంగా బ్రేకప్ కూడా అయిపోయిందని గుసగుసలాడుతున్నారు. అయితే ఈ గుసగుసలు కూడా కారణం లేకపోలేదు.ఎం షన్ను బిగ్ బాస్ కి వెళ్ళినప్పటినుంచి అతడి కోసం దీప్తి ఓట్లు అడుగుతూ ఒక రేంజ్ లో ప్రమోషన్ చేసింది. అయితే తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి షన్ను ని రిమూవ్ చేసింది. దీంతో వీరిద్దరు విడిపోయారు అని నెటిజన్లు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. కాగా, సిరి ముద్దుపెట్టడంపై షన్ను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యినట్లు తెలుస్తోంది. అందుకే దీప్తి ఏమి మాట్లాడలేకపోతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే దీప్తి స్పందించాల్సిందే..?
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







