వలసదారులు తిరిగి వచ్చేందుకు అనుమతిచ్చాక కువైట్ చేరుకున్న 1.4M ప్రయాణీకులు
- November 03, 2021
కువైట్: ఆగస్ట్ 1న వలసదారులు తిరిగి కువైట్ వచ్చేందుకు వీలుగా అనుమతిచ్చాక ఇప్పటివరక 1.396 మిలియన్ల మంది ప్రయాణీకులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు. 42 ఎయిర్ ఆపరేటర్లు మొత్తం 11,113 విమానాల్ని నడిపారు. మొత్తం ప్రయాణీకుల్లో 45 శాతం మంది కువైట్ వచ్చినవారు కాగా, 48.5 శాతం మంది కువైట్ నుంచి వెళ్ళినవారు. మిగిలినవారు ట్రాన్సిట్ ప్రయాణీకులు. కువైట్ ఎయిర్ వేస్ 3,005 విమానాల్ని నడిపింది. జజీరా ఎయిర్ వేస్ 3,083 విమానాల్ని నడిపింది. ఇండిగో 290 విమానాల్ని, ఎయిర్ ఎక్స్ప్రెస్ 118 విమానాల్ని, ఎయిర్ ఇండియా 172 విమానాల్ని, గో ఎయిర్ 90, స్పైస్ జెట్ 46 విమానాల్ని నడిపాయి.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







