ఎక్స్పో 2020 వద్ద యూఏఈ పతాకాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్, షేక్ హమ్దాన్
- November 03, 2021
యూఏఈ: ఫ్లాగ్ డే నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా జాతీయ పతాకాల ఆవిష్కరణ జరిగింది. ఎక్స్పో 2020 దుబాయ్ వద్ద వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పతాకావిష్కరణ చేయడం జరిగింది. యాభయ్యేళ్ళ క్రితం చారిత్రాత్మకమైన డిజైన్ కాంపిటీషన్ జరిగింది. ఈ పోటీల్లో జాతీయ పతాకాన్ని ఖరారు చేశారు. 1971 డిసెంబర్ 2న యూఏఈ పతాకం తొలిసారిగా ఆవిష్కృతమైంది.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









