ఎక్స్పో 2020 వద్ద యూఏఈ పతాకాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్, షేక్ హమ్దాన్
- November 03, 2021
యూఏఈ: ఫ్లాగ్ డే నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా జాతీయ పతాకాల ఆవిష్కరణ జరిగింది. ఎక్స్పో 2020 దుబాయ్ వద్ద వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పతాకావిష్కరణ చేయడం జరిగింది. యాభయ్యేళ్ళ క్రితం చారిత్రాత్మకమైన డిజైన్ కాంపిటీషన్ జరిగింది. ఈ పోటీల్లో జాతీయ పతాకాన్ని ఖరారు చేశారు. 1971 డిసెంబర్ 2న యూఏఈ పతాకం తొలిసారిగా ఆవిష్కృతమైంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







