ఎక్స్పో 2020 వద్ద యూఏఈ పతాకాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్, షేక్ హమ్దాన్
- November 03, 2021
యూఏఈ: ఫ్లాగ్ డే నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా జాతీయ పతాకాల ఆవిష్కరణ జరిగింది. ఎక్స్పో 2020 దుబాయ్ వద్ద వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పతాకావిష్కరణ చేయడం జరిగింది. యాభయ్యేళ్ళ క్రితం చారిత్రాత్మకమైన డిజైన్ కాంపిటీషన్ జరిగింది. ఈ పోటీల్లో జాతీయ పతాకాన్ని ఖరారు చేశారు. 1971 డిసెంబర్ 2న యూఏఈ పతాకం తొలిసారిగా ఆవిష్కృతమైంది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







