వలసదారులు తిరిగి వచ్చేందుకు అనుమతిచ్చాక కువైట్ చేరుకున్న 1.4M ప్రయాణీకులు
- November 03, 2021
కువైట్: ఆగస్ట్ 1న వలసదారులు తిరిగి కువైట్ వచ్చేందుకు వీలుగా అనుమతిచ్చాక ఇప్పటివరక 1.396 మిలియన్ల మంది ప్రయాణీకులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు. 42 ఎయిర్ ఆపరేటర్లు మొత్తం 11,113 విమానాల్ని నడిపారు. మొత్తం ప్రయాణీకుల్లో 45 శాతం మంది కువైట్ వచ్చినవారు కాగా, 48.5 శాతం మంది కువైట్ నుంచి వెళ్ళినవారు. మిగిలినవారు ట్రాన్సిట్ ప్రయాణీకులు. కువైట్ ఎయిర్ వేస్ 3,005 విమానాల్ని నడిపింది. జజీరా ఎయిర్ వేస్ 3,083 విమానాల్ని నడిపింది. ఇండిగో 290 విమానాల్ని, ఎయిర్ ఎక్స్ప్రెస్ 118 విమానాల్ని, ఎయిర్ ఇండియా 172 విమానాల్ని, గో ఎయిర్ 90, స్పైస్ జెట్ 46 విమానాల్ని నడిపాయి.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







