వీసా రెన్యూవల్ ఫీజ్ 500 దినార్లు
- November 05, 2021కువైట్: 60 ఏళ్లు దాటి డిప్లమా కూడా లేని ప్రవాస వర్కర్స్ ను తిరిగి పంపించాలన్న నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా చాలా మందికి ప్రయోజనం జరగనుంది. కువైట్ లో 60 ఏళ్లు దాటిన ప్రవాసులు చాలా మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంతో వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే వీళ్లందరికీ వీసా రెన్యూవల్ ఫీజు ను ప్రభుత్వం 500 దినార్లుగా ప్రకటించింది. వీసా రెన్యువల్ కోసం 500 దినార్లు అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కు కోసం 60 దినార్లు చెల్లించాలని సూచించింది. మొత్తం 560 దినార్లతో వీసా రెన్యూవల్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రవాసులంతా వినియోగించుకువాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్