ఇండియా నుంచి 45,000 మంది ప్రయాణీకులు
- November 06, 2021
కువైట్: ఆగస్ట్ 1 నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాక 45,000 మంది ప్రయాణీకులు ఇండియా నుంచి కువైట్ వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాకి 85,000 మంది ప్రయాణించారు. మొత్తం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ట్రాఫిక్ 130,000గా నమోదయ్యింది. ఏడు ఎయిర్ లైన్స్ విమానాల్ని ఇండియా నుంచి కువైట్ మధ్య నడుస్తున్నాయి ఈ సమయంలో. కాగా, టర్కీ బిజీయెస్ట్ డెస్టినేషన్ అయ్యిందనీ, టర్కీ నుంచి అలాగే టర్కీకి వెళ్ళి వచ్చిన ప్రయాణీకుల సంఖ్య 314,000గా వుందని తెలుస్తోంది. సౌదీ అరేబియా రెండో స్థానంలో నిలిచింది. 1,550 విమానాల ద్వారా మొత్తం 144,000 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగో స్థానంలో వుంది 138,000 మంది ప్రయాణీకులతో.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









