మార్జినల్ కార్మికులపై ఫోకస్, టైలరింగ్ దుకాణంలో 45 మంది అరెస్ట్
- November 10, 2021
కువైట్: నిబంధనల్ని ఉల్లంఘించి పనిచేస్తున్న కార్మికుల్ని, మరీ ముఖ్యంగా మార్జినల్ కార్మికులపై చర్యలు తీసుకునే క్రమంలో చేపట్టిన క్యాంపెయిన్ సందర్భంగా 45 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. వీరిలో 28 మంది డొమెస్టిక్ వీసాలు కలిగినవారు, ఆర్టికల్ 18 డిఫెండెంట్ స్పాన్సర్ తాలూకు కార్మికులు 17 మంది వున్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కువైట్ మునిసిపాలిటీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









