మార్జినల్ కార్మికులపై ఫోకస్, టైలరింగ్ దుకాణంలో 45 మంది అరెస్ట్
- November 10, 2021
కువైట్: నిబంధనల్ని ఉల్లంఘించి పనిచేస్తున్న కార్మికుల్ని, మరీ ముఖ్యంగా మార్జినల్ కార్మికులపై చర్యలు తీసుకునే క్రమంలో చేపట్టిన క్యాంపెయిన్ సందర్భంగా 45 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. వీరిలో 28 మంది డొమెస్టిక్ వీసాలు కలిగినవారు, ఆర్టికల్ 18 డిఫెండెంట్ స్పాన్సర్ తాలూకు కార్మికులు 17 మంది వున్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కువైట్ మునిసిపాలిటీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









