వలసదారులపై ఆధారపడ్డవారికి సంబంధించిన రుసుము త్రైమాసిక చెల్లింపుకి అవకాశం
- November 10, 2021
సౌదీ: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్) చేసిన ప్రకటన ప్రకారం వలసదారులు, తమపై ఆధారపడినవారికి సంబంధించిన ఫీజుని (రెసిడెన్సీ పర్మిట్ ఇకామా రెన్యువల్) త్రైమాసిక పద్ధతిలో చెల్లించడానికి వీలు కల్పించనున్నారు. అప్ డేట్ చేసిన గవర్నమెంట్ పేమెంట్స్ సిస్టమ్ ద్వారా అన్ని సౌదీ లోకల్ బ్యాంకులలోనూ ఈ ఫీజుల్ని చెల్లించవచ్చు. భార్య, 18 ఏళ్ళ లోపు కుమారులు లేదా కుమార్తెలు ఈ సంబంధీకుల లెక్కల్లోకి వస్తారు. అలాగే భార్యలు (మొదటి, రెండవ మరియు మూడవ), తండ్రి, తల్లి, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, డొమెస్టిక్ వర్కర్స్, ముకీమ్ సిస్టమ్లో రిజిస్టర్ అయినవారు ఈ లిస్టులోకి వస్తారు. నెలవారీ ఫీజు 400 సౌదీ రియాల్స్ ఒక్కొక్కరికీ చెల్లించాలి. కాగా, వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజు 800 సౌదీ రియాల్స్ లేదా 600 సౌదీ రియాల్స్ ఏడాదికి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









