అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 20 మంది అరెస్ట్
- November 12, 2021
మస్కట్: ఒమన్ లోకి సుల్తానేట్ ప్రాంతం నుంచి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 20 మందిని కోస్ట్ గార్డ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారంటూ వారిపై కేసులు నమోదు చేశారు. నార్త్ అల్ బాటియా గవర్నరేట్ కోస్టల్ గార్డ్ పోలీసులకు 20 మంది దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పక్కా సమాచారం అందింది. దీంతో తీర ప్రాంతంలో నిఘా వేసి బోటులో వస్తున్న 20 మందిని అరెస్ట్ చేశారు. "అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు 20 మంది బోటులో వచ్చారు. వారి ప్రయత్నాన్ని నార్త్ అల్ బాటియా గవర్నరేట్ కోస్టల్ గార్డ్ పోలీసులు అడ్డుకున్నారు. 20 మంది అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశాం" అని రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







