తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆటా ప్రతినిధులు కలిశారు
- March 21, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆటా ప్రతినిధులు కలిశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ సదస్సుకు హాజరుకావాలని ఈ సందర్భంగా వారు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రజలు సమైక్యంగా ఉండేలా చూడాలని వారికి సీఎం సూచించారు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల ఆర్థిక స్థితిగతులపై ఆరాతీశారు. అమెరికాలో పారిశుద్ధ్య నిర్వహణ తీరు, ఉపాధి కల్పన, పౌర సేవల అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









