తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆటా ప్రతినిధులు కలిశారు
- March 21, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆటా ప్రతినిధులు కలిశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ సదస్సుకు హాజరుకావాలని ఈ సందర్భంగా వారు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రజలు సమైక్యంగా ఉండేలా చూడాలని వారికి సీఎం సూచించారు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల ఆర్థిక స్థితిగతులపై ఆరాతీశారు. అమెరికాలో పారిశుద్ధ్య నిర్వహణ తీరు, ఉపాధి కల్పన, పౌర సేవల అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







