తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆటా ప్రతినిధులు కలిశారు

- March 21, 2016 , by Maagulf
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆటా ప్రతినిధులు కలిశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆటా ప్రతినిధులు కలిశారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ సదస్సుకు హాజరుకావాలని ఈ సందర్భంగా వారు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రజలు సమైక్యంగా ఉండేలా చూడాలని వారికి సీఎం సూచించారు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల ఆర్థిక స్థితిగతులపై ఆరాతీశారు. అమెరికాలో పారిశుద్ధ్య నిర్వహణ తీరు, ఉపాధి కల్పన, పౌర సేవల అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com