షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా ఇండియా: విదేశాంగ మంత్రి
- November 13, 2021
యూఏఈ: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్, షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రి, ఎక్స్పో 2020 దుబాయ్లో ఇండియన్ పెవిలియన్ సందర్శించారు. టూర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ జై శంకర్ మాట్లాడుతూ, షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ పాండమిక్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన వివరించారు. ఎకానమీ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటోందని చెప్పారాయన. యూఏఈ, భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్రదేశమని చెప్పారు. యూఏఈలో భారత రాయబారి పవన్ కపూర్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ పొందిన భారత ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ యూఏఈ నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్స్ మేనేజిమెంట్ అథారిటీని భారత అధికారులు సంప్రదించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







