షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా ఇండియా: విదేశాంగ మంత్రి
- November 13, 2021
యూఏఈ: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్, షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రి, ఎక్స్పో 2020 దుబాయ్లో ఇండియన్ పెవిలియన్ సందర్శించారు. టూర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ జై శంకర్ మాట్లాడుతూ, షెడ్యూల్డ్ విమానాల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ పాండమిక్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన వివరించారు. ఎకానమీ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటోందని చెప్పారాయన. యూఏఈ, భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్రదేశమని చెప్పారు. యూఏఈలో భారత రాయబారి పవన్ కపూర్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ పొందిన భారత ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ యూఏఈ నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్స్ మేనేజిమెంట్ అథారిటీని భారత అధికారులు సంప్రదించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







