నేషనల్ డే పెరేడ్లో పాల్గొననున్న సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్
- November 16, 2021
మస్కట్: గురువారం జరిగే 51వ జాతీయ దినోత్సవం పెరేడ్ నేపథ్యంలో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ (సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్), పెరేడ్ని తిలకించనున్నారు. రాయల ఆర్మీ ఆఫ్ ఒమన్, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆప్ ఒమన్, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్, రాయల్ గార్డ్ ఆఫ్ ఒమన్, సుల్తాన్ స్పెషల్ పోర్స్, రాయల్ ఒమన్ పోలీస్, రాయల్ కోర్టు ఎఫైర్స్, రాయల్ కవల్రీ, రాయల్ గార్డ్ ఆఫ్ ఒమన్ కవల్రీ, జాయింట్ మిలిటరీ ఆర్కెస్ట్రా ఈ పెరేడ్లో పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







