యూఏఈ, సౌదీ, ఖతార్ దేశాల నుంచి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకుల్ని అనుమతించనున్న సింగపూర్
- November 16, 2021
ఖతార్: క్వారంటైన్ లేకుండా ప్రయాణీకుల్ని అనుమతించేందుకు సింగపూర్ సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సిన్ పొందిన ప్రయాణీకులకు ఈ అవకాశం కల్పిస్తారు. యూఏఈ, ఇండియా, ఇండోనేసియా మరియు సౌదీ అరేబియా దేశాలకు చెందినవారిని అనుమతించనున్నారు. నవంబర్ 29 నుంచి వ్యాక్సిేషన్ పొందిన ప్రయాణీకుల్ని ఇండియా, ఇండోనేసియా నుంచి సింగపూర్కి అనుమతిస్తారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఖతార్ నుంచి వచ్చేవారికి డిసెంబర్ 6 నుంచి అనుమతిస్తారు. 12 ఏళ్ళ లోపు చిన్నారులు తమ తల్లిదండ్రులతో వెళ్ళవచ్చు. షార్ట్ టెర్మ్ విజిటర్లు లాంగ్ టెర్మ్ పాస్ కలిగినవారి అప్లికేషన్లు నవంబర్ 22 నుంచి (ఇండియా, ఇండోనేసియా) ప్రారంభమవుతాయి. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాకి చెందినవారికి నవంబర్ 29 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం వుంది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







