2022 నుంచి ఉద్యోగులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేయొచ్చు
- November 16, 2021
యూఏఈ: 2022 ఫిబ్రవరి 2 నుంచి ఉద్యోగులు, ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పని చేయొచ్చు. ఈ మేరకు కొత్త లేబర్ చట్టం ప్రకటితమైంది. ఫెడరల్ చట్టం 33 - 201 ప్రకారం, ప్రైవేటు సెక్టారులోని ఉద్యోగులు పార్ట్ టైమ్, తాత్కాలికం లేదా ఫ్లెక్సిబుల్ విధానంలో పని చేయవొచ్చు. రెగ్యులర్ పార్ట్ టైమ్ స్కీమ్ ద్వారా ఉద్యోగుల హక్కులను పరిరక్షించేలా రెండు మార్గాల్లో అవకాశం కల్పిస్తున్నారు. పని కోసం ప్రత్యేకంగా కేటాయించిన గంటలు, లేదా రోజుల్లో పార్ట్ టైమ్ వర్క్ ఉద్యోగులకు అనుమతించబడుతుంది. ప్రత్యేక సమయానికి తాత్కాలికంగా పని అవకాశం కల్పిస్తారు. ఫ్లెక్సిబుల్ వర్క్ ద్వారా ఉద్యోగులకు చాలా వెసులుబాటు కలుగుతుంది. యజమానికి సంబంధించి పనికి తగ్గట్టుగా ఇది సులభతరంగా వుంటుంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







