లైసెన్సు లేకుండా పట్టుబడ్డ 1800 మంది జువైనల్స్
- November 17, 2021
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ నిర్వహించిన తనిఖీల్లో పెద్దయెత్తున లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న జువైనల్స్ పట్టుబడ్డారు. మరిన్ని ఉల్లంఘనలు కూడా వెలుగు చూశాయి. నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం 13 నుంచి 16 ఏళ్ళ మధ్య వయసు వున్న బాలలు (జువైనల్స్) 1808 మంది వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. జనవరి 1 నుంచి నవంబర్ 2 మధ్య.. అంటే పది నెలల కాలానికి 2,793,140 నోటీసులు జారీ అయ్యాయి ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి. అతి వేగం, నో పార్కింగ్ జోన్లలో వాహనాలు పార్కింగ్ చేయడం సహా పలు ఉల్లంఘనలు వున్నాయి.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







