60 ఏళ్లు దాటిన వారికి ఆప్షన్.. యువతకు అవకాశం..!
- November 18, 2021
కువైట్: 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అధికారులు పదవీ విరమణ కోసం దరఖాస్తులను సమర్పించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇప్పటికే వివిధ ర్యాంక్లకు చెందిన 200 మంది అధికారులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దరఖాస్తులను సమర్పించారు. పదవీ విరమణ, సర్వీస్ పొడిగింపు కోసం వాటిని మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రిఫర్ చేయనున్నారు. “ఈ విధానం మధ్య స్థాయి అధికారులను ఉన్నత స్థానాలకు పదోన్నతి పొందేందుకు అనుమతిస్తుంది. అలాగే కొంతమంది సీనియర్ అధికారులకు రిటైర్మెంట్ ఇవ్వడం ద్వారా యువ రక్తానికి చోటు కల్పించాలి. ప్రత్యేకించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునర్నిర్మాణానికి ఇది అవసరం. అదే విధంగా కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతిక అభివృద్ధిని వివిధ స్థాయుల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలి.’’ అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఓ అధికారి తెలిపాడు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







