66 శాతం వలసదారులు యూఏఈలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖం
- November 18, 2021
యూఏఈ: యూఏఈలో నివసిస్తోన్న భారతీయుల్లో మూడింట రెండొంతుల మందు తమ పెట్టుబడుల్ని యూఏఈలో రానున్న మూడేళ్ళలో పెంచుకునేందుకు యోచిస్తున్నట్లు హెచ్ఎస్బిసి న్యూ గ్లోబల్ ఇండియన్ పల్స్ రిపోర్ట్ వెల్లడించింది. గ్లోబల్ సగటు 59తో పోల్చితే, ఇది చాలా ఎక్కువ. యూఏఈలో గ్లోబల్ ఇండియన్స్ 84 శాతం సంతోషంగా వుంటే, 88 శాతం మంది సేఫ్, ఆర్థికంగా భద్రత కేటగిరీలో 72 శాతం వున్నట్లు నివేదిక చెబుతోంది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లు మరియు ప్రైవేటు వ్యాపారాలు భారతీయులకు ప్రధాన లక్ష్యాలుగా వున్నాయి.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







