డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రం, కువైట్లో ఇదే ప్రథమం
- November 18, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ ఎఫైర్స్ మరియు ఫిష్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహకారంతో రిహాబిలిటేషన్ ఏర్పాటు చేయనున్నారు డ్రగ్స్ అడిక్ట్స్ కోసం. డ్రగ్స్కి బానిసలైనవారికి ఉపశమనం కల్పించేందుకు తొలిసారిగా అనేక ప్రత్యేకతలతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. వారికి మెరుగైన వైద్య చికిత్స ఇక్కడ అందిస్తారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







