డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రం, కువైట్లో ఇదే ప్రథమం
- November 18, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ ఎఫైర్స్ మరియు ఫిష్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహకారంతో రిహాబిలిటేషన్ ఏర్పాటు చేయనున్నారు డ్రగ్స్ అడిక్ట్స్ కోసం. డ్రగ్స్కి బానిసలైనవారికి ఉపశమనం కల్పించేందుకు తొలిసారిగా అనేక ప్రత్యేకతలతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. వారికి మెరుగైన వైద్య చికిత్స ఇక్కడ అందిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!







