2025లో యూఏఈలో ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం కాన్ఫరెన్స్
- November 20, 2021
యూఏఈ: 2025 మ్యూజియం కాన్ఫరెన్స్ వేదికగా యూఏఈ అవకాశం దక్కించుకుందని దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం కాన్ఫరెన్స్ ఇది. 27వ అంతర్జాతీయ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ జనరల్ కాన్ఫరెన్స్ 2025లో జరుగుతుందని, మిడిల్ ఈస్ట్లో ఈ అవకాశం తొలిసారిగా యూఏఈకి దక్కిందని షేక్ మొహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







