ఢిల్లీ ఎయిర్పోర్టులో ఐబీ హైఅలర్ట్..
- March 22, 2016
బెల్జియంలోని బ్రసెల్స్ విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్టులో ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ ఎయిర్పోర్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్కాడ్తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆయా విమానాశ్రయాల సిబ్బందిని ఐబీ అప్రమత్తం చేసింది. బ్రసెల్స్ ఎయిర్పోర్టులో జరిగిన జంట పేలుళ్లలో 17 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









