దుబాయ్ రన్ కోసం మెట్రో సమయాల పొడిగింపు
- November 24, 2021దుబాయ్: దుబాయ్ రన్ కోసం శుక్రవారం, నవంబర్ 26న మెట్రో సమయాన్ని పొడిగించారు. మెట్రో సర్వీసు ఉదయం 3.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఐదు కిలోమీటర్ల రూట్ కోసం షార్జా నుంచి షేక్ జాయెద్ రోడ్డు వైపుగా వెళ్ళే పార్టిసిపెంట్స్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో స్టేషన్ చేరుకోవాల్సి వుంటుంది. 10 కిలోమీటర్ల రూట్ కోసం అబుదాబీ నుంచి షేక్ జాయెద్ వైపు ఎమిరేట్స్ టవర్ మెట్రో స్టేషన్ చేరుకోవాలి. రన్ పూర్తయ్యాక రన్నర్స్ తిరిగి సమీపంలో వున్న మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. శుక్రవారం గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో షేక్ జాయెద్ రోడ్డు అతి పెద్ద జాగింగ్ ట్రాక్ తరహాలో వుండబోతోంది.
తాజా వార్తలు
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్