దుబాయ్ రన్ కోసం మెట్రో సమయాల పొడిగింపు
- November 24, 2021దుబాయ్: దుబాయ్ రన్ కోసం శుక్రవారం, నవంబర్ 26న మెట్రో సమయాన్ని పొడిగించారు. మెట్రో సర్వీసు ఉదయం 3.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఐదు కిలోమీటర్ల రూట్ కోసం షార్జా నుంచి షేక్ జాయెద్ రోడ్డు వైపుగా వెళ్ళే పార్టిసిపెంట్స్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో స్టేషన్ చేరుకోవాల్సి వుంటుంది. 10 కిలోమీటర్ల రూట్ కోసం అబుదాబీ నుంచి షేక్ జాయెద్ వైపు ఎమిరేట్స్ టవర్ మెట్రో స్టేషన్ చేరుకోవాలి. రన్ పూర్తయ్యాక రన్నర్స్ తిరిగి సమీపంలో వున్న మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. శుక్రవారం గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో షేక్ జాయెద్ రోడ్డు అతి పెద్ద జాగింగ్ ట్రాక్ తరహాలో వుండబోతోంది.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ