దుబాయ్ రన్ కోసం మెట్రో సమయాల పొడిగింపు
- November 24, 2021దుబాయ్: దుబాయ్ రన్ కోసం శుక్రవారం, నవంబర్ 26న మెట్రో సమయాన్ని పొడిగించారు. మెట్రో సర్వీసు ఉదయం 3.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఐదు కిలోమీటర్ల రూట్ కోసం షార్జా నుంచి షేక్ జాయెద్ రోడ్డు వైపుగా వెళ్ళే పార్టిసిపెంట్స్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో స్టేషన్ చేరుకోవాల్సి వుంటుంది. 10 కిలోమీటర్ల రూట్ కోసం అబుదాబీ నుంచి షేక్ జాయెద్ వైపు ఎమిరేట్స్ టవర్ మెట్రో స్టేషన్ చేరుకోవాలి. రన్ పూర్తయ్యాక రన్నర్స్ తిరిగి సమీపంలో వున్న మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. శుక్రవారం గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో షేక్ జాయెద్ రోడ్డు అతి పెద్ద జాగింగ్ ట్రాక్ తరహాలో వుండబోతోంది.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు