నేరాల్ని అదుపు చేసేందుకు డ్రోన్ల వినియోగం
- November 25, 2021
కువైట్: నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసుల్ని ఎక్కువగా వినియోగించేందుకు, తద్వారా నేరాల్ని అదుపు చేయడానికి కువైట్ ఇంటీరియల్ మినిస్ర్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల ద్వారా ఆయా ప్రాంతాల్ని పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు. ఇంటీరియర్ మినిస్ర్టీ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..