ఆప్గనిస్తాన్లో మానవీయం, హక్కుల పరిస్థితిపై ఖతారీ, ఆప్ఘాన్ అధికారుల సమీక్ష
- November 27, 2021
ఆప్గనిస్తాన్లో ప్రస్తుతం నడుస్తున్న కేర్ టేకర్ ప్రభుత్వ ప్రతినిథులు అలాగే ఖతారీ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తీవ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం, మానవీయ సాయం, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ఖతారీ అధికారులు, ఆప్ఘనిస్తాన్ ప్రతినిథులతో చర్చించారు. శీతాకాలం వస్తోన్న నేపథ్యంలో బాధిత ప్రజలకు మానవీయ కోణంలో సాయమందించడం ఓ కీలకమైన అంశంగా ఈ సమావేశం జరిగింది. ఆప్ఘనిస్తాన్లో స్కూళ్ళు సజావుగా సాగడం వంటి అంశాలపై ఖతార్ అధికారులు, ఆప్ఘనిస్తాన్ బృందంతో చర్చించారు ఆప్ఘనిస్తాన్ అలాగే అంతర్జాతీయ సమాజంతో ఆప్ఘాన్లో పరిస్థితులపై చర్చించేందుకు ఖతార్ సిద్ధంగా వుంటుందని ఈ సందర్భంగా ఖతార్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







