డిసెంబర్ 7 వరకు యూఏఈలో, ఇండియాలో ఉచిత వైద్య సేవలు అందించనున్న యూఏఈకి చెందిన హెల్త్ కేర్ గ్రూప్
- November 27, 2021యూఏఈకి చెందిన హెల్త్ కేర్ ఆర్గనైజేషన్, యూఏఈ అలాగే ఇండియాలో ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ అందిస్తోంది. బయోరాడ్ మరియు రోచె సాయంతో ఆస్టర్ వాలంటీరస్ ఉచిత సక్రీనింగ్ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఆస్టర్ హాస్పిటల్స్ మరియు క్లినిక్స్ ద్వారా జిసిసి వ్యాప్తంగా అలాగే ఇండియాలో పరీక్షల్ని నిర్వహించడం జరుగుతోంది. డిసెంబర్ 7 వరకు ఈ వైద్య సేవలు కొనసాగుతాయని ఏస్టర్ వాలంటీర్స్ వెల్లడించడం జరిగింది. డయాబెటిస్ విషయంలో రెగ్యులర్ స్క్రీనింగ్ అతి ముఖ్యమైనదని ఏస్టర్ డిఎం హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు గ్రూప్ హెడ్ గవర్నెన్స్ మరియు కార్పొరేట్ ఎఫైర్స్ టిజె విల్సన్ చెప్పారు. 40 ఏళ్ళ వయసు దాటినవారిలో డయాబెటిస్ సర్వసాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోతోందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..