డిసెంబర్ 7 వరకు యూఏఈలో, ఇండియాలో ఉచిత వైద్య సేవలు అందించనున్న యూఏఈకి చెందిన హెల్త్ కేర్ గ్రూప్
- November 27, 2021
యూఏఈకి చెందిన హెల్త్ కేర్ ఆర్గనైజేషన్, యూఏఈ అలాగే ఇండియాలో ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ అందిస్తోంది. బయోరాడ్ మరియు రోచె సాయంతో ఆస్టర్ వాలంటీరస్ ఉచిత సక్రీనింగ్ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఆస్టర్ హాస్పిటల్స్ మరియు క్లినిక్స్ ద్వారా జిసిసి వ్యాప్తంగా అలాగే ఇండియాలో పరీక్షల్ని నిర్వహించడం జరుగుతోంది. డిసెంబర్ 7 వరకు ఈ వైద్య సేవలు కొనసాగుతాయని ఏస్టర్ వాలంటీర్స్ వెల్లడించడం జరిగింది. డయాబెటిస్ విషయంలో రెగ్యులర్ స్క్రీనింగ్ అతి ముఖ్యమైనదని ఏస్టర్ డిఎం హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు గ్రూప్ హెడ్ గవర్నెన్స్ మరియు కార్పొరేట్ ఎఫైర్స్ టిజె విల్సన్ చెప్పారు. 40 ఏళ్ళ వయసు దాటినవారిలో డయాబెటిస్ సర్వసాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోతోందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









