డిసెంబర్ 7 వరకు యూఏఈలో, ఇండియాలో ఉచిత వైద్య సేవలు అందించనున్న యూఏఈకి చెందిన హెల్త్ కేర్ గ్రూప్
- November 27, 2021
యూఏఈకి చెందిన హెల్త్ కేర్ ఆర్గనైజేషన్, యూఏఈ అలాగే ఇండియాలో ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ అందిస్తోంది. బయోరాడ్ మరియు రోచె సాయంతో ఆస్టర్ వాలంటీరస్ ఉచిత సక్రీనింగ్ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఆస్టర్ హాస్పిటల్స్ మరియు క్లినిక్స్ ద్వారా జిసిసి వ్యాప్తంగా అలాగే ఇండియాలో పరీక్షల్ని నిర్వహించడం జరుగుతోంది. డిసెంబర్ 7 వరకు ఈ వైద్య సేవలు కొనసాగుతాయని ఏస్టర్ వాలంటీర్స్ వెల్లడించడం జరిగింది. డయాబెటిస్ విషయంలో రెగ్యులర్ స్క్రీనింగ్ అతి ముఖ్యమైనదని ఏస్టర్ డిఎం హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు గ్రూప్ హెడ్ గవర్నెన్స్ మరియు కార్పొరేట్ ఎఫైర్స్ టిజె విల్సన్ చెప్పారు. 40 ఏళ్ళ వయసు దాటినవారిలో డయాబెటిస్ సర్వసాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోతోందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







