శంషాబాద్ విమానాశ్రయంలో ఆంక్షలు...
- November 28, 2021
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆంక్షలు విధించారు.దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో శంషాబాద్ విమానాశ్రయం అప్రమత్తం అయింది.వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.హైదరాబాద్ విమానాశ్రయంకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.అదీ 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలి.విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక ప్రయాణికులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే హోంక్వారంటైన్ లేదా ఆసుపత్రిలో చేరాలి.ప్రయాణికుల పరీక్షల కోసం విమానాశ్రయంలో మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు.దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్స్వానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!









