మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం: సదస్సుకి నేతృత్వం వహించనున్న సౌదీ
- November 29, 2021
రియాద్: మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపే విషయమై జరగనున్న సదస్సుకి సౌదీ అరేబియా నేతృత్వం వహించనుంది. రెండు రోజులపాటు ఈ సదస్సు వర్చువల్ విధానంలో ‘జాతీయ మరియు అంతర్జాతీయ సహకారం- కరోనా పాండమిక్ నేపథ్యంలో మానవ అక్రమరావాణాపై ఉక్కుపాదం’ పేరుతో జరగనుంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన కమిటీల అధిపతులు, అంతర్జాతీయ ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మానవ అక్రమ రవాణాని అరికట్టే విషయంలో ఎదురయ్యే సవాళ్ళ గురించి ఈ సదస్సులో చర్చిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









