వ్యవసాయదారులకు మినిస్ట్రీ ‘వాతావరణ’ హెచ్చరిక
- November 29, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ ఓ హెచ్చరికను వ్యవసాయదారులు అలాగే పశువుల పెంపకందార్లకు చేయడం జరిగింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు అల్ప పీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం వుందని మినిస్ట్రీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పశువుల పెంపకందారులు, వ్యవసాయదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మినిస్ట్రీ హెచ్చరించింది. లోతైన ప్రాంతాలు, నీటి వనరుల సమీపంలో వుండరాదని అప్రమత్తం చేసింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు అప్రమత్తంగా వుండాలన్నది మినిస్ట్రీ హెచ్చరిక తాలూకు సారాంశం.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









