వ్యవసాయదారులకు మినిస్ట్రీ ‘వాతావరణ’ హెచ్చరిక
- November 29, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ ఓ హెచ్చరికను వ్యవసాయదారులు అలాగే పశువుల పెంపకందార్లకు చేయడం జరిగింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు అల్ప పీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం వుందని మినిస్ట్రీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పశువుల పెంపకందారులు, వ్యవసాయదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మినిస్ట్రీ హెచ్చరించింది. లోతైన ప్రాంతాలు, నీటి వనరుల సమీపంలో వుండరాదని అప్రమత్తం చేసింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు అప్రమత్తంగా వుండాలన్నది మినిస్ట్రీ హెచ్చరిక తాలూకు సారాంశం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







