వ్యవసాయదారులకు మినిస్ట్రీ ‘వాతావరణ’ హెచ్చరిక

- November 29, 2021 , by Maagulf
వ్యవసాయదారులకు మినిస్ట్రీ ‘వాతావరణ’ హెచ్చరిక

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ ఓ హెచ్చరికను వ్యవసాయదారులు అలాగే పశువుల పెంపకందార్లకు చేయడం జరిగింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు అల్ప పీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం వుందని మినిస్ట్రీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పశువుల పెంపకందారులు, వ్యవసాయదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మినిస్ట్రీ హెచ్చరించింది. లోతైన ప్రాంతాలు, నీటి వనరుల సమీపంలో వుండరాదని అప్రమత్తం చేసింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు అప్రమత్తంగా వుండాలన్నది మినిస్ట్రీ హెచ్చరిక తాలూకు సారాంశం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com